పౌష్టికాహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

78చూసినవారు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బుధవారం గర్భిణీలకు, తల్లులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలియజేశారు. గర్భిణీలు, తల్లులు ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్