చౌడేపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

75చూసినవారు
చౌడేపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో కాటిపేరి పంచాయతీ గిరిజాపురం గ్రామంలో శనివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం పలువురు ప్రజలు ఆయనకు వినతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్