కొనసాగుతున్న పెద్దిరెడ్డి హవా

1915చూసినవారు
కొనసాగుతున్న పెద్దిరెడ్డి హవా
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నాలుగో రౌండ్లు మంత్రి పెద్దిరెడ్డి హవా కొనసాగుతుంది. నాలుగో రౌండ్ వివరాలు చూసినట్లయితే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లా బాబుకు: 20, 921 ఓట్లు రాగా, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డికి 22, 965 ఓట్లు వచ్చాయి. దీనితో పెద్దిరెడ్డి 2, 044 ఓట్ల ఆదిక్యంతో ఉన్నారు.

సంబంధిత పోస్ట్