గోవింద నామస్మరణతో నిరసన తెలిపిన జనసైనికులు

50చూసినవారు
పుంగనూరు పట్టణంలో కోనేరు వద్ద వెలిసిండు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో శుక్రవారం జనసైనికులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత యాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయిబాబా ఆలయం వరకు గోవింద నామస్మరణతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్నా రాయల్, జనసేన లీగల్ సెల్ శ్రీనివాసులు, కోలా సోమశేఖర్, జనసైనికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్