పుంగమ్మ చెరువు ఆక్రమణకు గురి అవుతుంది

60చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిన పుంగమ్మచెరువు నేడు ఆక్రమణకు గురవుతుందని, అంతేకాకుండా కొంతమంది వ్యర్ధాలను చెరువులో వేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఆర్ అశోక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఈ విషయంపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్