బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి"

53చూసినవారు
బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి"
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం లోని పొలికి మాకుల పల్లె, వడ్డి పల్లెలో బడి మానేసిన విద్యార్థులను బుధవారం ఉపాధ్యాయులు గుర్తించారు. నేను బడికి పోతా కార్యక్రమంలో సమీప పాఠశాలలో వీరిని చేర్చేందుకు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడగా అంగీకరించారని ఎంఈఓ శివ రత్నమ్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్