పుంగనూరులో ఉద్రిక్తత

61చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు వస్తున్నారనే సమాచారంతో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పుంగనూరులో పర్యటించనివ్వకుండా వారిని అడ్డుకున్నారు. రహదారిని దిగ్బంధం చేసి ‘గోబ్యాక్ పెద్దిరెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్