టిడిపి చేస్తున్న ఆరోపణలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి

76చూసినవారు
టిడిపి చేస్తున్న ఆరోపణలతో వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని కొత్తపల్లి శ్రీవారి పాదక్షేత్రంలో శనివారం పార్టీ ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని ప్రార్థించినట్టు వారు చెప్పారు.

సంబంధిత పోస్ట్