వారు మమ్మల్ని దూషించడమే పనిగా పెట్టుకున్నారు: పెద్దిరెడ్డి

1071చూసినవారు
చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ కూటమి నన్ను, సీఎం జగన్మోహన్ రెడ్డిని దూషించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పుంగనూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వైసీపీని గెలిపించాలని కోరారు. అభివృద్ధి అనే మాట ప్రతిపక్షాల నోటి వెంట రాలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడేది వైసీపీయే అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్