పల్లికొండేశ్వరాలయంలో హుండీ లెక్కింపు

69చూసినవారు
నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వరస్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయంలో వివిధ హుండీల ద్వారా రూ 4, 30, 714లు, అన్నదానం హుండీల ద్వారా రూ 33, 754లు వచ్చిందని తిరుపతి డివిజన్ తనిఖీదారులు పనిరాజ సయన తెలిపారు. హుండీ లెక్కింపు ఇన్ఛార్జ్ ఈవో కోటి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. నాగలాపురం ఏఎస్ఐ విల్సన్, కానిస్టేబుల్ ప్రసాద్, ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్