విద్యార్థులకు సామగ్రి పంపిణీ

72చూసినవారు
విద్యార్థులకు సామగ్రి పంపిణీ
నాగలాపురంలోని కల్యాణ మండపంలో బుధవారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదిగాలని ఆకాంక్షించారు. చదివిన పాఠశాల, తల్లితండ్రులకు మంచిపేరు తేవాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధి, పేద విద్యార్థుల ఉన్నత విద్యకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. శ్రీనివాస్ యాదవ్, ప్రేమ, కుమార్, అన్బు, సురేష్ ఎంఈవో బాలయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్