కామాక్షి అలంకారంలో అమ్మవారు

57చూసినవారు
కామాక్షి అలంకారంలో అమ్మవారు
నాగలాపురం మండలంలోని సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం మరగదాంబిక అమ్మవారు కామాక్షి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్