ప్రధాన రహదారి గుంతల మయం

78చూసినవారు
నాగలాపురం మండలం టీపీకోట ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమైందని మంగళవారం స్థానిక ప్రజలు అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రోడ్డు వెయ్యకపోవడంతో తారు రోడ్డు పూర్తిగా నాశనమై గులక బయటపడిందని చెప్పారు. దీనితో తేలికపాటి వర్షం కురిసినా రహదారి రొచ్చురొచ్చుగా మారిపోతుందని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్