వరదయ్యపాలెంలో కర్ర సాముతో వందనం

1554చూసినవారు
మండలంలోని చిన్నపాండూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి నూక తోటి రాజేశ్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు బాబు నాయుడు ఇంటి వద్దకు వెళుతుండగా ఓ పెద్దాయన వైసీపి ఎమ్మల్యే అభ్యర్థికి కర్ర సాము చేస్తూ వందనం తెలిపారు. నూక తోటి రాజేశ్ కూడా అదే కర్రను తీసుకొని కర్రసాము చేస్తూ అభివందనం తెలపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్