ఉత్తమ అవార్డు గ్రహీతకు సర్పంచ్ సన్మానం

66చూసినవారు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నారాయణవనం మండలం సముదాయం ఎంపీపీ పాఠశాల హేచ్ఎం మమతను గ్రామ సర్పంచ్ సుబ్రహ్మణ్య రెడ్డి, పాఠశాల ఛైర్మన్ వెంకటేశ్, ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి గురువారం సత్కరించారు. 22న తిరుపతిలో జరిగిన ఏపీటీఎఫ్ 80 వసంతాల వేడుకలో బెస్ట్ పెర్ఫార్మర్ విభాగంలో డీఈవో, డీవైఈఓ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్