కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

69చూసినవారు
నారాయణవనం మండలంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం వైఎస్ఆర్సిపి నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కన్వీనర్ సొరకాయలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డును సీఎం చంద్రబాబు అప్రతిష్ట పాలు చేశారని చెప్పారు. గోవిందా అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్