కేవీబీపురం ఎస్ఐని కలిసిన టీడీపీ నాయకులు

53చూసినవారు
కేవీబీపురం ఎస్ఐని కలిసిన టీడీపీ నాయకులు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన వీరాంజనేయులును శుక్రవారం టీడీపీ నాయకులు కలిశారు. మండలంలోని పరిస్థితులను ఆయనకు వివరించారు. అనంతరం ఎస్ఐను టీడపీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మునస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సన్మానించారు.

సంబంధిత పోస్ట్