వరదయ్యపాలెం డీటీగా వెంకటసుబ్బయ్య బాధ్యతలు

59చూసినవారు
వరదయ్యపాలెం డీటీగా వెంకటసుబ్బయ్య బాధ్యతలు
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం నూతన డీప్యూటీ తహశీల్దార్గా ఎం. వెంకటసుబ్బయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో ఆస్ఐగా ఇక్కడే పనిచేశారు. పదోన్నతి పొందిన ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మండల ప్రజలకు అందుబాటులో ఉండి. ఆయన మాట్లాడుతూ. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్