విద్యార్థులతో మరుగుదొడ్ల పనులు

85చూసినవారు
సత్యవేడు మండలం కన్నావరంలోని మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మరుగుదొడ్ల పనులను విద్యార్థుల ద్వారా చేయిస్తున్నారు. నిధులు ఉన్నా మరుగుదొడ్లకు కావలసిన మెరుగైన సౌకర్యాలు కల్పించలేదని హెచ్ఎంపై మంగళవారం తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవడానికి వెళ్లే విద్యార్థులతో మరుగుదొడ్ల పనులు చేయించేవారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్