ఏర్శ్రీ గౌరీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం

83చూసినవారు
ఏర్శ్రీ గౌరీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం
ఏర్పేడు మండలంలోని మర్రి మంద గ్రామపంచాయతీలో మాతా సేవాశ్రమంలో దేవి శరన్నవరాత్రులు, అమ్మవారి పంచమ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శ్రీ గౌరీ దేవి అలంకరణ పూజ, గౌరీ దేవి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ పవన్ కుమార్, హరి ప్రసాద్ రెడ్డి, కోటేశ్వరరావు, గోవింద్, తిరుపతికి చెందిన మోహన్ రావు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్