ముక్కంటి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ

57చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి శనివారం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ కరికల్ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్