చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి సేవలో ఆర్డీవో కిరణ్మయి

77చూసినవారు
చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి సేవలో ఆర్డీవో కిరణ్మయి
ఆంధ్ర, తమిళ ఆరాధి దైవమైన శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని సూళ్ళూరుపేట నూతన ఆర్డీవో కుమారి ఈతమాకుల కిరణ్మయి శనివారం దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆర్డీవో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం ఆర్డీవో కి అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్