తంబళ్లపల్లెలో 39 డిగ్రీల ఎండ

555చూసినవారు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. తంబళ్లపల్లెలో సోమవారం అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు భానుడి భగభగలకు నిర్మానుష్యంగా మారాయి. ఉక్కపోత తాళలేక వృద్ధులు, పిల్లలు చెట్ల కింద సేద తీరుతున్నారు. మరో 2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని. తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్