బీజేపీ కీలక నేత ఆరేళ్లపాటు సస్పెండ్

37203చూసినవారు
బీజేపీ కీలక నేత ఆరేళ్లపాటు సస్పెండ్
కర్ణాటక లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ తరుణంలో శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అధికారిక అభ్యర్థిపై రెబల్‌గా పోటీ చేసినందుకు సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్పను బీజేపీ బహిష్కరించింది. పార్టీకి ఇబ్బందికరంగా మారటమే కాకుండా.. క్రమశిక్షణ తప్పడం వల్ల పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్