రామసముద్రంలో కార్గిల్ విజయోత్సవ ర్యాలీ

80చూసినవారు
రామసముద్రం మండలంలో బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ ర్యాలీ శనివారం నిర్వహించారు. రామసముద్రం హైస్కూల్ విద్యార్థులచే దిగువపేట, బజార్ వీధి, ఎగువపేట వరకు ర్యాలీ చేశారు. వందేమాతరం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్