రామసముద్రం మండలంలో వర్షం

53చూసినవారు
రామసముద్రం మండలంలో మంగళవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. నాలుగైదు రోజులుగా వాతావరణంలో మార్పులతో మబ్బులు కమ్ముకుని ఉండేది. ఇవాళ వర్షం కురవడంతో వేరుశెనగ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరుజల్లుల కారణంగా వాహన రాకపోకలకు కొంత ఇబ్బంది ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్