చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

56చూసినవారు
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
శాంతిపురం మండలంలోని జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జరిగిన ఈ ప్రమాదంలో, మొరసనపల్లె పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం కార్యాలయానికి వెళ్తుండగా, గుడుపల్లె మండలం శెట్టిపల్లెకు చెందిన వ్యక్తి వాహనంతో ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి,మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్