తిరుపతిలో 133, చిత్తూరులో 59మంది పోటీ

60చూసినవారు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. తిరుపతి కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సోమవారం తిరుపతిలో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200మంది నామినేషన్లు వేయగా అందులో 47తిరస్కరణకు గురైనట్లు చెప్పారు. సోమవారం 20మంది విత్ డ్రా చేసుకోగా 133మంది తుది పోరులో నిలిచారన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలోని 7నియోజకవర్గాలకు తుది పోరులో 59మంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్