అక్రమ మైనింగ్ పై తనిఖీలు

60చూసినవారు
అక్రమ మైనింగ్ పై తనిఖీలు
సైదాపురం మండలంలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, ఈ క్రమంలో సైదాపురంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్టు జిల్లా మైనింగ్ అధికారి శ్రీనివాస కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏఏ ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు సాగించారనే విషయంపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందజేయనున్నట్టు పేర్కొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్