48 గంటల్లో పోటీపై క్లారిటీ: రఘురామ

77చూసినవారు
జనసేనాని పవన్ కళ్యాణ్ తో సమావేశం తర్వాత ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల బరిలో ఉంటానని తెలిపారు. అసెంబ్లీనా లేక లోక్ సభ స్థానమా అనేది తేలాల్సి ఉందన్నారు. 48 గంటల్లో ఎక్కడ నుంచి పోటీ చేసేది తెలుస్తుందని అన్నారు. తనకు మద్దతుగా ప్రచారానికి రమ్మని పవన్ ను కోరితే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పిఠాపురంలో పవన్ గెలుస్తారు అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్