ఏచూరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళి

78చూసినవారు
ఏచూరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళి
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఏచూరి పార్థివదేహం వద్ధ పుష్ఫగుచ్ఛం ఉంచి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడిన నిఖార్సైన కమ్యూనిస్టు ఏచూరి అని సీఎం చంద్రబాబు కొనియాడారు.

సంబంధిత పోస్ట్