సిఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్

4205చూసినవారు
సిఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్
YCP అధినేత జగన్ మోహన్ రెడ్డి నేడు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, మ.1.30 నుంచి కడప పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. వేంపల్లి, VNపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రయాణించి సా.4 గంటలకు ప్రొద్దుటూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకుని, అక్కడ బస చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్