సీఎం జగన్ కీలక ప్రకటన

83097చూసినవారు
సీఎం జగన్ కీలక ప్రకటన
మంగళగిరిలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఇంటి పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ బీసీల నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. చేనేత వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఆ వర్గానికే తాను సీటు ఇచ్చానని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మోస పూరిత హామీలు తాను ఇవ్వనని, చేసేదే చెబుతానని చెప్పారు. నేతన్నల కోసం తన హయాంలో రూ.3 వేల కోట్లు ఖర్చు చేసామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్