ఎదురుపడ్డారు.. గొడవపడ్డారు.. (వీడియో)

78059చూసినవారు
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. చాగంటి వారిపాలెం బూత్ వద్ద మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎదురుపడ్డారు. దాంతో అంబటి అనుచరులు, కన్నా అనుచరుల మధ్య తోపులాట జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ వాహనంపై వైసీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్