ఓటమిపాలైన టిప్పర్ డ్రైవర్

56చూసినవారు
ఓటమిపాలైన టిప్పర్ డ్రైవర్
అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణీ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి, టిప్పర్ డైవర్ వీరాంజనేయులుపై దాదాపు 8 వేల ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించింది.

సంబంధిత పోస్ట్