రికార్డు స్థాయిలో టీ20 వరల్డ్ కప్ ప్రైజ్మనీ
By dreddy 79చూసినవారుఈసారి టీ20 ప్రపంచకప్ ప్రైజ్మనీ రికార్డు స్థాయిలో పెరిగింది. టోర్నీ నగదు బహుమతిని రూ.93 కోట్లుగా నిర్ణయించినట్లు ఐసీసీ వెల్లడించింది. విజేత రూ.20 కోట్లు, రన్నరప్ రూ.10 కోట్లు గెలుచుకోనున్నాయి. సెమీస్లో ఓడిన జట్లకు రూ.6 కోట్లు, సూపర్-8లో ఇంటిముఖం పట్టిన 4 జట్లుకు రూ.3 కోట్లు దక్కుతాయి. 9-12 స్థానాల్లో నిలిచిన జట్లకు తలా రూ. 2 కోట్లు, 13-20 స్థానాల్లో ఉన్న టీంలకు తలా రూ.కోటి 87లక్షలు లభిస్తాయి.