ఫలితాల ముందే వైసీపీకి ఢిల్లీ బంపరాఫర్..!

71చూసినవారు
ఫలితాల ముందే వైసీపీకి ఢిల్లీ బంపరాఫర్..!
ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రాజకీయ ముఖ్యనేతలకు మాత్రం ఫలితంపైన స్పష్టత వచ్చేసింది. సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఎంపీ సీట్లు 22 కంటే ఎక్కువ వస్తాయని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ,కాంగ్రెస్ సైతం ఏపీలో ఎంపీ సీట్లు ఎవరికి ఎన్ని వస్తాయని నివేదికల పైన అధ్యయనం చేసారు. దీంతో..ఢిల్లీ కేంద్రంగా వైసీపీ మద్దతు కోసం కీలక రాయబారం జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్