మచిలీపట్నంలో 180 అక్రమ నిర్మాణాల కూల్చివేత (వీడియో)

56చూసినవారు
ఏపీలోనూ హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువులకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. తాజాగా మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్ సమీపంలో 180 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

సంబంధిత పోస్ట్