అధికారులపై డిప్యూటీ సీఎం ఫైర్

76చూసినవారు
అధికారులపై డిప్యూటీ సీఎం ఫైర్
జలకాలుష్య నియంత్రణ అంశంలో అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుజనాపల్లిలో వ్యర్థాలు వదిలే కంపెనీలపై చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా పీసీబీ అధికారులను పవన్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్