సుప్రీంకోర్టును ఆశ్రయించిన నితీశ్ ప్రభుత్వం

70చూసినవారు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన నితీశ్ ప్రభుత్వం
నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కోటాను 50 శాతం నుంచి 65 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు రిజర్వేషన్లు పెంచడం ఇష్టంలేదని విపక్షాలు మండిపడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్