స్కిల్ సెన్సెస్లో వివిధ శాఖలను భాగస్వామ్యం చేసేలా విధి విధానాలపై సంబంధిత అధికారులతో మంత్రి నారా లోకేష్ చర్చించారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.