ఏపీలో డయేరియా విజృంభణ.. ఐదుగురు మృతి

59చూసినవారు
ఏపీలో డయేరియా విజృంభణ.. ఐదుగురు మృతి
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రబలింది. మూడు రోజుల వ్యవధిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. మరో 10 మంది బాధితులు విజయనగరం, విశాఖలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఆ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్