MLC జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

23846చూసినవారు
MLC జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అనంతరం ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అర్థరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్