జగన్ పిలుపు మేరకు ప్రత్యేక పూజలు

64చూసినవారు
జగన్ పిలుపు మేరకు ప్రత్యేక పూజలు
మాజీ ముఖ్య మంత్రి, వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వై. ఎస్.జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఆయన పిలుపు మేరకు.. కొంకుదురుకి చెందిన మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ సత్తి నాగిరెడ్డి రాజా, ఎంపీటీసీలు నల్లిమిల్లి అమ్మిరెడ్డి , పీవీలు శనివారం బుడతలమామిడి శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కూటమి నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని దీనికి తగిన మూల్యం తప్పదని నేతలు హెచ్చరించారు. జగన్ అభిమాని కర్రి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్