వరద బాధితులకు సహాయం చేసిన విద్యార్థులు

69చూసినవారు
వరద బాధితులకు సహాయం చేసిన విద్యార్థులు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం రంగంపేటకు చెందిన శ్రీ భారతి యు. పి స్కూల్ విద్యార్థులు 32000 రూపాయలు విరాళాలు సేకరించి ఆ మొత్తన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కి శనివారం మధ్యాహ్నం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం. మహాలక్ష్మి, కరస్పాండెంట్ ఉమామణి, గ్రామ టిడిపి నాయకులు సత్యనారాయణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్