రోడ్డు ప్రమాదంలో ముగ్గురుకి తీవ్ర గాయాలు

69చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురుకి తీవ్ర గాయాలు
నల్లజర్ల మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఒక ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీ కొన్న ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకి తీవ్ర గాయాలు కాగా గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్