వరద సహాయక చర్యల్లో కొవ్వూరు ఎమ్మెల్యే

51చూసినవారు
విజయవాడ వరద సహాయక చర్యల్లో భాగంగా గురువారం కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు 20వ డివిజన్ లోని కృష్ణలంక రణదీర్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులకు ఆహారం అందజేశారు. గత 3 రోజులుగా ఆయన విజయవాడలో మకాం వేసి వరద బాధితులకు ఆహారం, మందులు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొవ్వూరు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధితులకు సహాయ, సహకారాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్