టీడీపీ గెలుపు ప్రజా విజయం

71చూసినవారు
కొవ్వూరులో టీడీపీ గెలుపు ప్రజా విజయమని ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ. జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈ విజయం వల్ల తేటతెల్లమైందన్నారు. తాను ప్రజా పాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. తన విజయానికి కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్