తండ్రి గెలుపు కోసం తనయుడి ప్రచారం

52చూసినవారు
తండ్రి గెలుపు కోసం తనయుడి ప్రచారం
పెరవలి మండలం ఖండవల్లి & ముక్కామల గ్రామాలలో గడపగడపకు కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తనయుడు వరుణ్ సాయి పాల్గొన్నారు. అనంతరం ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయి లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో వైసిపిని మరలా గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్