రెండు సింహాలు గర్జిస్తున్నాయి: దుర్గేష్

69చూసినవారు
ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గపు పరిపాలనను అంతమందించేందుకు రెండు సింహాలు గర్జిస్తున్నాయని నిడదవోలు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులో బుధవారం రాత్రి జరుగుతున్న ప్రజా గళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒక సింహం నారా చంద్రబాబు నాయుడు అని మరొక సింహం కొనిదల కొదమ సింహం అని సంబోధించారు.

సంబంధిత పోస్ట్